ఆంధ్ర ప్రదేశ్ లో జగన్, ఆస్ట్రేలియాలో ఎన్నారైలు సంకల్పయాత్ర
- November 06, 2017
వైఎస్ ఆర్ సి పి అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంకల్పయాత్రకు ఎన్నారైలు సైతం తమ మద్దతు తెలిపారు. దీనిలో భాగంగా ఆస్ట్రేలియాలోని ప్రవాస తెలుగువారు తన అభిమాన నాయకుడి యాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ....భారీ పాదయాత్ర చేపట్టారు. వైసిపి యువసేన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి,షేక్ ముస్తఫాలు లతోపాటు పలువురు వైసిపీ అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







