ఆంధ్ర ప్రదేశ్ లో జగన్, ఆస్ట్రేలియాలో ఎన్నారైలు సంకల్పయాత్ర
- November 06, 2017
వైఎస్ ఆర్ సి పి అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంకల్పయాత్రకు ఎన్నారైలు సైతం తమ మద్దతు తెలిపారు. దీనిలో భాగంగా ఆస్ట్రేలియాలోని ప్రవాస తెలుగువారు తన అభిమాన నాయకుడి యాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ....భారీ పాదయాత్ర చేపట్టారు. వైసిపి యువసేన ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి,షేక్ ముస్తఫాలు లతోపాటు పలువురు వైసిపీ అభిమానులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత
- గల్ఫ్ దేశాలలో GTA 6 పై అధికారికంగా నిషేధం ఉందా?
- కువైట్ లో బంగ్లాదేశీ జాతీయుడు అరెస్టు..!!
- ఫ్రాన్స్ లో పర్యటించనున్న సుల్తాన్..!!
- సౌదీలో హెల్త్ కేర్ నిపుణుడి లైసెన్స్ సస్పెండ్..!!
- వెనిజులాకు ఖతార్ 'ఎయిర్ బ్రిడ్జ్' ఏర్పాటు..!!
- Dh1,00,000 గెలుచుకున్న నలుగురు భారతీయులు..!!
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని







