ఇటలీ సముద్ర తీరంలో 26 మంది టీనేజీ అమ్మాయిల మృతదేహాలు
- November 07, 2017
మధ్యధర సముద్రంలో 26 మంది టీనేజ్ అమ్మాయిల మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన పట్ల ఇటలీ అధికారులు విచారణ చేపడుతున్నారు. నైజర్, నైజీరియా దేశాల నుంచి వాళ్లు ఇటలీకి వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ టీనేజ్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన తర్వాత హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో అయిదుగురు వలసదారులను ఇటలీ పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన అమ్మాయిలు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపు ఆ మృతదేహాలకు అటాప్సీ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







