ఇటలీ సముద్ర తీరంలో 26 మంది టీనేజీ అమ్మాయిల మృతదేహాలు
- November 07, 2017
మధ్యధర సముద్రంలో 26 మంది టీనేజ్ అమ్మాయిల మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఈ ఘటన పట్ల ఇటలీ అధికారులు విచారణ చేపడుతున్నారు. నైజర్, నైజీరియా దేశాల నుంచి వాళ్లు ఇటలీకి వలస వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ టీనేజ్ అమ్మాయిలను లైంగికంగా వేధించిన తర్వాత హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో అయిదుగురు వలసదారులను ఇటలీ పోలీసులు విచారిస్తున్నారు. చనిపోయిన అమ్మాయిలు 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉంటారని అంచనా వేస్తున్నారు. రేపు ఆ మృతదేహాలకు అటాప్సీ నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







