తమిళనాడు జయ టీవీ ఆఫీస్లో ఐటీ సోదాలు
- November 08, 2017
తమిళనాడులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జయ టీవీ ఆఫీస్పై ఉన్నట్లుండి ఐటీ సోదాలు ఈ ఉదయం నుంచి మొదలయ్యాయి. పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ట్యాక్స్ మాయాజాలంపై కూపీ లాగుతున్నారు. మొన్న కరుణానిధి కుటుంబాన్ని ప్రధాని మోడీ కలవడం..., పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు దూరం పాటించడం ఒక పరిణామంగా మారితే.. తాజాగా జయలలిత, అన్నాడీఎంకేకు సంబంధించిన జయ టీవీపై ఐటీ సోదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే జయ టీవీ ఆర్థిక వ్యవహారాలు శశికళ వర్గం ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఐటీ సోదాలకు దిగిందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









