తమిళనాడు జయ టీవీ ఆఫీస్లో ఐటీ సోదాలు
- November 08, 2017
తమిళనాడులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జయ టీవీ ఆఫీస్పై ఉన్నట్లుండి ఐటీ సోదాలు ఈ ఉదయం నుంచి మొదలయ్యాయి. పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ట్యాక్స్ మాయాజాలంపై కూపీ లాగుతున్నారు. మొన్న కరుణానిధి కుటుంబాన్ని ప్రధాని మోడీ కలవడం..., పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు దూరం పాటించడం ఒక పరిణామంగా మారితే.. తాజాగా జయలలిత, అన్నాడీఎంకేకు సంబంధించిన జయ టీవీపై ఐటీ సోదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే జయ టీవీ ఆర్థిక వ్యవహారాలు శశికళ వర్గం ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఐటీ సోదాలకు దిగిందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







