అవినీతి నిరోధక దర్యాప్తులో అనుమానితుల వ్యక్తిగత ఖాతాలను నిలుపుదల
- November 09, 2017
సౌదీ అరేబియా: దేశంలో అవినీతి వ్యతిరేక దర్యాప్తులో భాగంగా నిర్బంధించిన వ్యక్తుల ఖాతాలను నిలుపుదల చేస్తున్నట్లు సౌదీ అరేబియా ద్రవ్యనిధి సంస్థ ప్రకటించింది. ఏజెన్సీ నుంచి వచ్చిన ప్రకటన ప్రకారంవ్యక్తిగత ఖాతాలు సస్పెండ్ చేసినట్లు వారు వివరించారు బ్యాంకు ఖాతాలలోవారు తమ సొంత కంపెనీల ఖాతాలను కూడా కలిగి లేరని ఏజెన్సీ తెలిపింది. అనుమానితుల యజమానుల సంస్థ లేదా సంస్థ ఖాతాల ఏవైనా పూర్వపు నిషేధాజ్ఞలు ఎత్తివేసినట్లు, మరియు సరైన బ్యాంకింగ్ మార్గాల ద్వారా డబ్బు బదిలీలపై ఎలాంటి పరిమితులు లేవని తెలిపింది..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







