పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం - నితిన్ గడ్కరీ
- November 09, 2017
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ బీజేపీ నేతలు కలిశారు. గడ్కరీని కలిసిన వారిలో ఏపీ బీజేపీ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, రఘు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని ఏపీనేతలకు గడ్కరీ చెప్పారు. జలవనరుల మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే పోలవరాన్ని సందర్శించానన్నారు. పోలవరంపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని ఆయన పేర్కొన్నారు. పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









