పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం - నితిన్ గడ్కరీ
- November 09, 2017
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ బీజేపీ నేతలు కలిశారు. గడ్కరీని కలిసిన వారిలో ఏపీ బీజేపీ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, రఘు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని ఏపీనేతలకు గడ్కరీ చెప్పారు. జలవనరుల మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే పోలవరాన్ని సందర్శించానన్నారు. పోలవరంపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని ఆయన పేర్కొన్నారు. పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







