జమ్ము కశ్మీర్లో పోలీసు వాహనంపై తీవ్రవాదుల దాడి
- November 10, 2017శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బోనిగం సమీపంలో శుక్రవారం పోలీసులపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. కాజిగండ్ నేషనల్ హైవేలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. తీవ్రవాదులు కోసం ఆ ప్రాంతంలో సైనిక దళాలు మోహరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..