'లైఫ్ ఎగైన్ విన్నర్స్ వాక్'లో పాల్గొననున్న నటి జయసుధ
- November 10, 2017
క్యాన్సర్ పై ప్రతి ఒక్కరికి అవగాహాన కల్పించటం కొసం 'లైఫ్ ఎగైన్' ఫౌండేషన్ కృషి చేస్తోంది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో విన్నర్స్ వాక్ను నిర్వహించనున్నారు. క్యాన్సర్ను జయించిన 800 మంది ఈ వాక్ లో పాల్గొననున్నారు. 20 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులపై క్యాన్సర్ విన్నర్స్ విన్యాసాలు చేస్తారు. ఎంతోమంది సెలబ్రిటీలు ముఖ్యంగా డిప్యూటి స్పీకర్ పద్మ దేవెందర్ రెడ్డి, గౌతమి ,జయసుధ , నరేష్ , మా అసోసియేషన్ సభ్యులు ఈ వాక్ లో పాల్గొననున్నారు. ఈ వాక్ ఉదయం 6:30 కు జలవిహార్ దగ్గర స్టార్ట్ అవుతుంది....8:30కు పీపుల్ ప్లాజా వద్ద ముగుస్తుంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









