నరేంద్రమోడీని ప్రశంసలతో ముచ్చెత్తిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
- November 11, 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీని ప్రసంశలతో ముచ్చెత్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో మోడీ పాలన అధ్బుతంగా ఉందన్నారు. దేశ ప్రజలను ఒకటి చేయడంలో మోడీ విజయం సాధించారని కొనియాడారు. వియత్నాలో జరిగిన ఆసియా పసిపిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ సదస్సులో ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. భారత్ చేపడుతున్నఆర్ధికపరమైన పథకాలు, మధ్యతరగతి అభివృద్దికి ఎంతో దొహదపడుతుందన్నారు. ఆసియా దేశాలతో తమ వ్యాపార,వాణిజ్యం మరింత మెరుగుపరుచుకుంటామన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









