బహ్రెయిన్‌లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

- November 11, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

మనామా: కింగ్‌ ఫహాద్‌ కాజ్‌వే ఎంట్రన్స్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బహ్రెయిన్‌ నుంచి సౌదీ అరేబియాకి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వయస్సు 30 ఏళ్ళు. అతను సౌదీ జాతీయుడిగా గుర్తించారు. సిమెంట్‌ బ్యారియర్‌ని మృతుడు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com