బహ్రెయిన్లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
- November 11, 2017
మనామా: కింగ్ ఫహాద్ కాజ్వే ఎంట్రన్స్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వయస్సు 30 ఏళ్ళు. అతను సౌదీ జాతీయుడిగా గుర్తించారు. సిమెంట్ బ్యారియర్ని మృతుడు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







