బహ్రెయిన్లో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
- November 11, 2017_1510461319.jpg)
మనామా: కింగ్ ఫహాద్ కాజ్వే ఎంట్రన్స్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడి వయస్సు 30 ఏళ్ళు. అతను సౌదీ జాతీయుడిగా గుర్తించారు. సిమెంట్ బ్యారియర్ని మృతుడు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- నిర్దిష్ట సమయాల్లోనే ప్రోటోకాల్ దర్శనం
- హైదరాబాద్కు 800 ఈవీ బస్సులు కేటాయించండి..
- సినీపరిశ్రమ పై డిప్యూటీ సీఎం కౌంటర్..
- పారిస్లో ఫ్రెంచ్, సౌదీ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!
- ఒమన్లో మునిగిపోతున్న చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- ఎత్తైన జెండా స్తంభాన్ని ప్రారంభించిన ఒమన్..!!
- దుబాయ్ విమానాశ్రయంలో పార్క్ చేసిన కారులో మంటలు..!!
- యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!