ఇండియాలో బహ్రెయిన్ జాతీయుల అరెస్ట్
- November 11, 2017హైదరాబాద్: ఇండియాలోని హైదరాబాద్లో పోలీసులు, ఇద్దరు బహ్రెయినీ జాతీయుల్ని అలాగే ఓ ఖాజీని అరెస్ట్ చేశారు. అక్రమంగా బాల్య వివాహాల్ని హైదరాబాద్లో నిర్వహిస్తున్న కారణంగా వీరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలియవస్తోంది. నిందితులు మొహమ్మద్ మొహమూద్ అబ్దుల్ రహ్మాన్ మొహమూద్, యూసుఫ్ మొహమూద్ అబ్దుల్ రహమ్మాన్ మొహమూద్ ఖైరి బహ్రెయిన్ జాతీయులు కాగా, హైదారాబాద్కి చెంది కాజీ అక్సర్ అలి రఫాయ్ ఉన్నారు. ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో గత ఆగస్ట్లో రిజిస్టర్ అయిన కేసు విచారణలో భాగంగా నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు సౌత్ జోన్ డిసిపి వి.సత్యనారాయణ తెలిపారు. ఈ తరహా షేక్ పెళ్ళిళ్ళపై పోలీసులు ప్రత్యేకమైన దృష్టిపెట్టడంతో ఇటీవల పలువురు ఖాజీలు, అరబ్ దేశాలకు చెందిన పలువురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరుగుతోంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్