'జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్' బుక్ను ఆవిష్కరించిన కేసీఆర్
- November 11, 2017
ప్రముఖ రచయిత్రి నూపుర్ కుమార్ రాసిన 'జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్' కాఫీ టేబుల్ బుక్ను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో శనివారం ఆవిష్కరించారు. సిటీ పోలీస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ పురోగతిని తైలవర్ణ చిత్రాలతోసహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ, కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 'ఫ్రెండ్స్ ఇన్ యూనిఫాం' పేరుతో తెలంగాణ పోలీస్ కు సంబంధించి నూతనంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్, వీడియోఫిల్మ్తోపాటు ఆడియోసిడీని అనురాగ్శర్మ డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







