'జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్' బుక్ను ఆవిష్కరించిన కేసీఆర్
- November 11, 2017
ప్రముఖ రచయిత్రి నూపుర్ కుమార్ రాసిన 'జర్నీ ఆఫ్ ద హైదరాబాద్ సిటీ పోలీస్' కాఫీ టేబుల్ బుక్ను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో శనివారం ఆవిష్కరించారు. సిటీ పోలీస్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నగర పోలీస్ వ్యవస్థ పురోగతిని తైలవర్ణ చిత్రాలతోసహా ఈ పుస్తకంలో పొందుపరిచారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ, కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న మహేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, 'ఫ్రెండ్స్ ఇన్ యూనిఫాం' పేరుతో తెలంగాణ పోలీస్ కు సంబంధించి నూతనంగా రూపొందించిన కాఫీ టేబుల్ బుక్, వీడియోఫిల్మ్తోపాటు ఆడియోసిడీని అనురాగ్శర్మ డీజీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









