ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
- November 11, 2017
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఫిలిప్పీన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్ళనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మోదీ మూడు రోజులపాటు పర్యటించనున్నారు. మనీలాలో జరిగే ఆసియాన్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. గడిచిన 36 ఏళ్లలో భారత ప్రధాని ఫిలిపీన్స్ను సందర్శించడం ఇదే తొలిసారి. 1981లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఫిలిప్పీన్స్ను సందర్శించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









