ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
- November 11, 2017
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఫిలిప్పీన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్ళనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మోదీ మూడు రోజులపాటు పర్యటించనున్నారు. మనీలాలో జరిగే ఆసియాన్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. గడిచిన 36 ఏళ్లలో భారత ప్రధాని ఫిలిపీన్స్ను సందర్శించడం ఇదే తొలిసారి. 1981లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఫిలిప్పీన్స్ను సందర్శించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







