ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

- November 11, 2017 , by Maagulf
ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఫిలిప్పీన్స్ పర్యటనకు బయల్దేరి వెళ్ళనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో మోదీ మూడు రోజులపాటు పర్యటించనున్నారు. మనీలాలో జరిగే ఆసియాన్ సదస్సులో ప్రధాని పాల్గొననున్నారు. రేపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. గడిచిన 36 ఏళ్లలో భారత ప్రధాని ఫిలిపీన్స్‌ను సందర్శించడం ఇదే తొలిసారి. 1981లో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఫిలిప్పీన్స్‌ను సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com