రాజస్థాన్ లో జలధార
- November 12, 2017
రాజస్థాన్: ఈ పేరు చెప్పగానే ఎడారి గుర్తుకొస్తుంది. మంచినీటి కోసం కిలో మీటర్లు నడవాల్సి ఉంటుంది. అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక్కడ నెలకొన్న కరవును పారద్రోలడానికి కృషి జరుగుతోంది. ఎడారి బతుకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి..రాజస్థాన్ ప్రజలకు 'ఎంజేఎస్ఏ' వరదాయినిగా నిలిచింది..చతుర్విద జల సంరక్షణకు ఎంజేఎస్ఏ నడుం బిగించింది. అనతికాలంలో జలసిరులు అందిస్తూ అద్బుత ఫలితాలు వెలువడుతున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







