భాగ్యనగరంలో మరో సంగీత విభావరి
- November 12, 2017
దక్షిణ భారతావనిలో ఘనమైన చరిత్ర కర్ణాటక సంగీతానిది. ఎందరో మహానుభావులు ఈ సాంస్కృతిక సంపదని సుసంపన్నం చేశారు. సంగీతానికి ఎంతో సేవ చేసిన బెంగుళూరు నాగరత్నమ్మ గారి పేరున సంగీత ప్రియులందరికీ ఆవిడను స్మరించుకునే అవకాశం HTO CLUB కలిగించింది. సుగంధాల గానాలు వెదజల్లే ఈ మహత్తర కార్యక్రమానికి “సుస్వర” పేరట సంగీత విభావరి నిర్వహించనున్నారు.
ఈ “సుస్వర (Carnatic Fusion)” కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు లోని పది ప్రఖ్యాత సంగీతాలయాల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ గాయనీ గాయకులు నిహాల్, శ్రీనిధి మరియు పృథ్వీచంద్రలు వారి గీతాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఈ కార్యక్రమం నవంబర్ 14న ఫీనిక్స్ ఎరీనా, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో సాయంత్రం 04:00 గం.ల నుండి మూడు గంటల పాటు ఈ సంగీత విభావరి కొనసాగనుంది.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









