ఒమాన్ లో మద్యపాన వ్యసనాన్ని గురించి సర్వే
- November 10, 2015
దేశంలో మద్యపాన వ్యసనo ఎంతమేరకు వ్యాప్తించి ఉందో తెలుసుకోవడానికి ఒక జాతీయ స్థాయి సర్వేను త్వరలోనే నిర్వహించనున్నట్టు మత్తుమందులు, వ్యసనాలను గురించిన నేషనల్ స్ట్రాటజీ ఎగనెస్ట్ డ్రగ్ అడిక్షన్ లో భాగంగా నేషనల్ కమిటీ ఆన్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టెన్సెస్ అఫైర్స్ సెక్రటరీ, డా. మహ్మౌద్ జహీర్ అల్ అబ్రి తెలిపారు. నేషనల్ రిజిస్ట్రీ ఫర్ అడిక్షన్ ప్రకారం, 2004 -2014 సంవత్సరాల మధ్య నమోదైన 4,955 కేసులలో 3,136 మంది మద్యపానానికి అలవాటుపడ్డవారని, మరల వీరిలో 99.3 శాతం మంది మగారు, మగిలిన వారు ఆడవారు అని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







