ఇండియా నెట్ సదస్సులో నారా లోకేష్

- November 13, 2017 , by Maagulf
ఇండియా నెట్ సదస్సులో నారా లోకేష్

ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియా నెట్ సదస్సలో పాల్గొన్నారు. ఇందు కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. అనంతరం టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి విజ్ణాన్ భవన్ లో జరుగుతున్న ఇండియా నెట్ సదస్సులో్ పాల్గొన్నారు. మరి కొద్ది సేపటిలో ఆయన ఈ సదస్సులో ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com