ఇండియా నెట్ సదస్సులో నారా లోకేష్
- November 13, 2017
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియా నెట్ సదస్సలో పాల్గొన్నారు. ఇందు కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. అనంతరం టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి విజ్ణాన్ భవన్ లో జరుగుతున్న ఇండియా నెట్ సదస్సులో్ పాల్గొన్నారు. మరి కొద్ది సేపటిలో ఆయన ఈ సదస్సులో ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









