ఇండియా నెట్ సదస్సులో నారా లోకేష్
- November 13, 2017
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియా నెట్ సదస్సలో పాల్గొన్నారు. ఇందు కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. అనంతరం టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి విజ్ణాన్ భవన్ లో జరుగుతున్న ఇండియా నెట్ సదస్సులో్ పాల్గొన్నారు. మరి కొద్ది సేపటిలో ఆయన ఈ సదస్సులో ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష