ఇండియా నెట్ సదస్సులో నారా లోకేష్
- November 13, 2017
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇండియా నెట్ సదస్సలో పాల్గొన్నారు. ఇందు కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో భేటీ అయ్యారు. అనంతరం టెలీ కమ్యూనికేషన్ల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడి విజ్ణాన్ భవన్ లో జరుగుతున్న ఇండియా నెట్ సదస్సులో్ పాల్గొన్నారు. మరి కొద్ది సేపటిలో ఆయన ఈ సదస్సులో ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







