దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల విక్రయం

- November 14, 2017 , by Maagulf
దావూద్‌ ఇబ్రహీం ఆస్తుల విక్రయం

ముంబై: అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను అధికారులు వేలం వేశారు. ఇప్పటికే ముంబైలోని మూడు ఆస్తులను అమ్మేశారు. గత రెండేళ్లలో దావూద్‌ ఆస్తులను అధికారులు వేలం వేయడం ఇది రెండోసారి, హోటల్‌ రణవ్‌ కఫూజ్‌, సబ్నామ్‌ గెస్ట్‌ హౌస్‌, డమర్‌బాల భవనంలోని ఆరు గదులకు వేలం వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com