నవంబర్ 30న రిలీజ్ కు సిద్ధం గా వున్నా "ఇంద్రసేన"
- November 14, 2017
"బిచ్చగాడు" లాంటి సూపర్ సక్సెస్ అనంతరం తన ప్రతి చిత్రంతో స్టార్ డమ్ తోపాటు క్రేజ్ అండ్ మార్కె ట్ను పెంచుకుంటూ వెళ్తున్న హీరో విజయ్ ఆంటోనీ. ఈయన నటించిన తాజా చిత్రం "ఇంద్రసేన". జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ పోటీ నడుమ ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకొన్నారు.
నవంబర్ 16న హైద్రాబాద్ లో భారీ స్థాయిలో ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ వేడకలో సినిమాకు సంబంధించి ఓ పది నిమిషాల నిడివి ఫుటేజ్ను రిలీజ్ చేయనున్నారు. దీంతొ పాటు ఓ ఫుల్ వీడియో సాంగ్ ను ప్లే చేయనున్నారు. ఈ వీడియో సాంగ్ ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేస్తారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, డయానా చంపిక హీరోహీరోయిన్లుగా నటించగా.. మహిమ, జ్యూవెల్ మేరీ కీలకపాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









