నవంబర్ 30న రిలీజ్ కు సిద్ధం గా వున్నా "ఇంద్రసేన"
- November 14, 2017
"బిచ్చగాడు" లాంటి సూపర్ సక్సెస్ అనంతరం తన ప్రతి చిత్రంతో స్టార్ డమ్ తోపాటు క్రేజ్ అండ్ మార్కె ట్ను పెంచుకుంటూ వెళ్తున్న హీరో విజయ్ ఆంటోనీ. ఈయన నటించిన తాజా చిత్రం "ఇంద్రసేన". జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ ను భారీ పోటీ నడుమ ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి సొంతం చేసుకొన్నారు.
నవంబర్ 16న హైద్రాబాద్ లో భారీ స్థాయిలో ఆడియో ఫంక్షన్ జరగనుంది. ఈ వేడకలో సినిమాకు సంబంధించి ఓ పది నిమిషాల నిడివి ఫుటేజ్ను రిలీజ్ చేయనున్నారు. దీంతొ పాటు ఓ ఫుల్ వీడియో సాంగ్ ను ప్లే చేయనున్నారు. ఈ వీడియో సాంగ్ ను మాస్ మహారాజా రవితేజ లాంచ్ చేస్తారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ, డయానా చంపిక హీరోహీరోయిన్లుగా నటించగా.. మహిమ, జ్యూవెల్ మేరీ కీలకపాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







