అసెంబ్లీ, శాసనమండలిలో కొత్తగా నలుగురు విప్లు
- November 15, 2017
అసెంబ్లీ, శాసనమండలిలో విప్లను చంద్రబాబు ఖరారు చేశారు. ముమ్మర కసరత్తు తరువాత.. అసెంబ్లీలో మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇప్పటికే నలుగురు విప్లు ఉన్నారు. వారితో పాటు కొత్తగా సర్వేశ్వరరావు, గణబాబులకు అవకాశం కల్పించారు.. ఇక శాసనమండలిలో నలుగురు విప్లను నియమించారు. మండలిలో కొత్త విప్లుగా బుద్దా వెంకన్న, షరీఫ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, రామసుబ్బారెడ్డిల పేర్లను ఖరారు చేశారు.. ఆ జాబితాను గవర్నర్ ఆమోదం కోసం పంపారు.. ఇటీవల అసెంబ్లీ, మండలి చీఫ్ విప్లుగా పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవులను నియమించారు చంద్రబాబు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









