అసెంబ్లీ, శాసనమండలిలో కొత్తగా నలుగురు విప్లు
- November 15, 2017
అసెంబ్లీ, శాసనమండలిలో విప్లను చంద్రబాబు ఖరారు చేశారు. ముమ్మర కసరత్తు తరువాత.. అసెంబ్లీలో మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇప్పటికే నలుగురు విప్లు ఉన్నారు. వారితో పాటు కొత్తగా సర్వేశ్వరరావు, గణబాబులకు అవకాశం కల్పించారు.. ఇక శాసనమండలిలో నలుగురు విప్లను నియమించారు. మండలిలో కొత్త విప్లుగా బుద్దా వెంకన్న, షరీఫ్, డొక్కా మాణిక్యవరప్రసాద్, రామసుబ్బారెడ్డిల పేర్లను ఖరారు చేశారు.. ఆ జాబితాను గవర్నర్ ఆమోదం కోసం పంపారు.. ఇటీవల అసెంబ్లీ, మండలి చీఫ్ విప్లుగా పల్లె రఘునాథ్ రెడ్డి, పయ్యావుల కేశవులను నియమించారు చంద్రబాబు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష