అసెంబ్లీ, శాసనమండలిలో కొత్తగా నలుగురు విప్‌లు

- November 15, 2017 , by Maagulf
అసెంబ్లీ, శాసనమండలిలో కొత్తగా నలుగురు విప్‌లు

అసెంబ్లీ, శాసనమండలిలో విప్‌లను చంద్రబాబు ఖరారు చేశారు. ముమ్మర కసరత్తు తరువాత.. అసెంబ్లీలో మరో ఇద్దరికి అవకాశం కల్పించారు. ఇప్పటికే నలుగురు  విప్‌లు ఉన్నారు. వారితో పాటు కొత్తగా సర్వేశ్వరరావు, గణబాబులకు అవకాశం కల్పించారు.. ఇక శాసనమండలిలో నలుగురు విప్‌లను నియమించారు. మండలిలో కొత్త విప్‌లుగా బుద్దా వెంకన్న, షరీఫ్‌, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, రామసుబ్బారెడ్డిల పేర్లను ఖరారు చేశారు.. ఆ జాబితాను గవర్నర్‌ ఆమోదం కోసం పంపారు.. ఇటీవల అసెంబ్లీ, మండలి చీఫ్‌  విప్‌లుగా పల్లె రఘునాథ్‌ రెడ్డి, పయ్యావుల కేశవులను నియమించారు చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com