సౌదీ అరేబియా లో బస్సు బోల్తా- 34కి గాయాలు
- November 11, 2015
సౌదీ అరేబియాలో 34 మంది ఈజిప్టు జాతీయులు ప్రయాణిస్తున్న బస్సు, అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గాయపడిన అందులోని వారందరినీ ఆసుపత్రికి చేర్చారు. నిన్న సాయంత్రం, వాయువ్య తబూక్ పట్టణంలోనున్న వారి పని ప్రదేశం నుండి నివాసాలకు చేరవేస్తున్న బస్సుపై డ్రైవరు నియంత్రణ కోల్పోవడం వలన ఈ సంఘటన జరిగింది. అందులోని వారందరికీ ఒక మోస్తరు నుండి మధ్య తరహా గాయాలు తగిలాయి; అనంతర వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







