నేటి నుండి 15 రోజుల పాటు కింగ్ ఫైసల్ జాతీయ రహదారిలో ఈస్ట్ బౌండ్ మార్గం మూసివేత
- November 17, 2017
మనామ:ఈ రోజు ( నవంబర్ 18 ) నుండి ముహారక్ కు దారితీసే కింగ్ ఫైసల్ హైవే ఈస్ట్ బౌండ్ మార్గంలో ట్రాఫిక్ ను 15 రోజులపాటు నిలిపివేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మూసివేత వారాంతాల్లో మినహా ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుండి మరుసటి ఉదయం 5 గంటల వరకు ఈ దారిలో ఎటువంటి వాహనాలను అనుమతించారు. అయితే , శుక్రవారాలలో ఈ మార్గం మూసివేత ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సమర్థవంతంగా అమలుచేయబడుతుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష