నేటి నుండి 15 రోజుల పాటు కింగ్ ఫైసల్ జాతీయ రహదారిలో ఈస్ట్ బౌండ్ మార్గం మూసివేత
- November 17, 2017
మనామ:ఈ రోజు ( నవంబర్ 18 ) నుండి ముహారక్ కు దారితీసే కింగ్ ఫైసల్ హైవే ఈస్ట్ బౌండ్ మార్గంలో ట్రాఫిక్ ను 15 రోజులపాటు నిలిపివేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మూసివేత వారాంతాల్లో మినహా ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుండి మరుసటి ఉదయం 5 గంటల వరకు ఈ దారిలో ఎటువంటి వాహనాలను అనుమతించారు. అయితే , శుక్రవారాలలో ఈ మార్గం మూసివేత ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సమర్థవంతంగా అమలుచేయబడుతుంది.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!