నేటి నుండి 15 రోజుల పాటు కింగ్ ఫైసల్ జాతీయ రహదారిలో ఈస్ట్ బౌండ్ మార్గం మూసివేత
- November 17, 2017
మనామ:ఈ రోజు ( నవంబర్ 18 ) నుండి ముహారక్ కు దారితీసే కింగ్ ఫైసల్ హైవే ఈస్ట్ బౌండ్ మార్గంలో ట్రాఫిక్ ను 15 రోజులపాటు నిలిపివేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ అఫైర్స్ అండ్ అర్బన్ ప్లానింగ్ శుక్రవారం ప్రకటించింది. ఈ మూసివేత వారాంతాల్లో మినహా ప్రతి రోజూ రాత్రి 11 గంటల నుండి మరుసటి ఉదయం 5 గంటల వరకు ఈ దారిలో ఎటువంటి వాహనాలను అనుమతించారు. అయితే , శుక్రవారాలలో ఈ మార్గం మూసివేత ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సమర్థవంతంగా అమలుచేయబడుతుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









