ఒమన్ ప్రాంతాల్లో వర్షపాతం...జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి సూచించిన పిఎసిడిఎ భద్రతా సలహాదారు
- November 17, 2017
మస్కట్:ఒమాన్ లోని వివిధ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసినందున రోడ్లు, లోయలు ఉన్న ప్రాంతాలలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలనీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్సుస్ (పిఏసిడిఏ) ద్వారా ఒక ప్రకటనలో తెలిపింది. ఖసాబ్ లో ఒక నివాసి మాట్లాడుతూ పర్వతాలలో భారీ వర్షం కురవడంతో లోయలు వరద నీటితో నిండిపోయినట్లు తెలిపారు." కనీసం 30 నిమిషాల పాటు పెద్ వర్షం పడింది," అని ఒక నివాసి ఎం.బి. వేణుక్ కుటెన్ చెప్పారు. సోహార్ లో సైతం వర్షపాతం నమోదయింది, అక్కడ ఉన్న ఒక రహదారి భాగం దెబ్బతింది.
తాజా వార్తలు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!









