ఒమన్ ప్రాంతాల్లో వర్షపాతం...జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి సూచించిన పిఎసిడిఎ భద్రతా సలహాదారు
- November 17, 2017
మస్కట్:ఒమాన్ లోని వివిధ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసినందున రోడ్లు, లోయలు ఉన్న ప్రాంతాలలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలనీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్సుస్ (పిఏసిడిఏ) ద్వారా ఒక ప్రకటనలో తెలిపింది. ఖసాబ్ లో ఒక నివాసి మాట్లాడుతూ పర్వతాలలో భారీ వర్షం కురవడంతో లోయలు వరద నీటితో నిండిపోయినట్లు తెలిపారు." కనీసం 30 నిమిషాల పాటు పెద్ వర్షం పడింది," అని ఒక నివాసి ఎం.బి. వేణుక్ కుటెన్ చెప్పారు. సోహార్ లో సైతం వర్షపాతం నమోదయింది, అక్కడ ఉన్న ఒక రహదారి భాగం దెబ్బతింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









