ఒమన్ ప్రాంతాల్లో వర్షపాతం...జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి సూచించిన పిఎసిడిఎ భద్రతా సలహాదారు
- November 17, 2017మస్కట్:ఒమాన్ లోని వివిధ ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురిసినందున రోడ్లు, లోయలు ఉన్న ప్రాంతాలలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలనీ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ ఆంబులెన్సుస్ (పిఏసిడిఏ) ద్వారా ఒక ప్రకటనలో తెలిపింది. ఖసాబ్ లో ఒక నివాసి మాట్లాడుతూ పర్వతాలలో భారీ వర్షం కురవడంతో లోయలు వరద నీటితో నిండిపోయినట్లు తెలిపారు." కనీసం 30 నిమిషాల పాటు పెద్ వర్షం పడింది," అని ఒక నివాసి ఎం.బి. వేణుక్ కుటెన్ చెప్పారు. సోహార్ లో సైతం వర్షపాతం నమోదయింది, అక్కడ ఉన్న ఒక రహదారి భాగం దెబ్బతింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!