పక్షి ఢీ తిరిగి ల్యాండ్ అయిన విమానం
- November 18, 2017
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో గోఎయిర్కు చెందిన విమానం వెనక్కి వచ్చింది. న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పట్నా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకుంది. న్యూదిల్లీలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు గోఎయిర్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా విమానాన్ని తిరిగి పైలట్ దింపివేసినట్లు పేర్కొంది. ఆ సమయంలో 174 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులను వెంటనే మరో విమానంలో పట్నా తరలించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







