పక్షి ఢీ తిరిగి ల్యాండ్ అయిన విమానం
- November 18, 2017
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి ఢీకొట్టడంతో గోఎయిర్కు చెందిన విమానం వెనక్కి వచ్చింది. న్యూదిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పట్నా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం 10.30 గంటలకు చోటుచేసుకుంది. న్యూదిల్లీలో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగినట్లు గోఎయిర్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా విమానాన్ని తిరిగి పైలట్ దింపివేసినట్లు పేర్కొంది. ఆ సమయంలో 174 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్రయాణికులను వెంటనే మరో విమానంలో పట్నా తరలించారు.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









