గోపీచంద్ 25వ చిత్రం షురూ.!
- November 18, 2017
ప్రముఖ నటుడు గోపీచంద్ 25వచిత్రం మొదలైంది. ఈరోజు రామానాయుడు స్టూడియోస్లో ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ చిత్రానికి కె.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో గోపీచంద్కి జోడీగా మెహరీన్ నటిస్తోంది. కె.కె రాధామోహన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది'గౌతమ్నంద' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ త్వరలో'ఆక్సిజన్' చిత్రంతో రాబోతున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!









