"ఛలో అసెంబ్లీ"కి తమ్మారెడ్డి భరద్వాజ సపోర్ట్
- November 19, 2017
ఆంధ్ర-తెలంగాణ విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రస్తుత ప్రభుత్వం సహకరించకపోగా.. విభజించి మూడేళ్లు కావస్తున్నా ఇప్పటివరాకీ ప్రత్యేక రాజధాని నిర్మించుకోడానికి కనీస స్థాయి వెసులుబాటు కలిగించలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందుకోసం రేపు (నవంబర్ 20) ఆంధ్ర రాజకీయనాయకులు "ఛలో అసెంబ్లీ"కి పిలుపునిచ్చారు. ఈ "ఛలో అసెంబ్లీ"కి దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన సపోర్ట్ ను అందించనున్నారు.
చిత్రపరిశ్రమ నుంచి "ఛలో అసెంబ్లీ"కి మద్దతు పలకాల్సిన అవసరం చాలా ఉంది. నావంతుగా నేను ఈ బృహత్తర కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నాను అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష