హైదరాబాద్లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
- November 19, 2017
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. తరువాత గాంధీభవన్, ఇందిరా భవన్లో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేశారు. హరిత విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణలు అమలు చేసిన ఇందిర దేశానికి చేసిన సేవలు మరువలేనివని నేతలు గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో.. ఏపీ, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉత్తమ్, కేవీపీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









