హైదరాబాద్లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
- November 19, 2017
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. తరువాత గాంధీభవన్, ఇందిరా భవన్లో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేశారు. హరిత విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణలు అమలు చేసిన ఇందిర దేశానికి చేసిన సేవలు మరువలేనివని నేతలు గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో.. ఏపీ, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉత్తమ్, కేవీపీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష