హైదరాబాద్లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
- November 19, 2017
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలోని ఇందిరాగాంధీ విగ్రహానికి.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. తరువాత గాంధీభవన్, ఇందిరా భవన్లో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కేక్ కట్ చేశారు. హరిత విప్లవం, బ్యాంకుల జాతీయకరణ, భూసంస్కరణలు అమలు చేసిన ఇందిర దేశానికి చేసిన సేవలు మరువలేనివని నేతలు గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో.. ఏపీ, తెలంగాణల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా కార్యకర్తలు కృషి చేయాలని ఉత్తమ్, కేవీపీ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







