కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకుల సంఖ్య పెరుగుదల
- November 19, 2017
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రయాణీకుల రాకపోకలు అక్టోబర్ నెలలో 26 శాతం పెరిగింది. 2015 లో ఇదే నెలలో 8 లక్షల 40 వేల మందితో పోలిస్తే మరో లక్ష అధికంగా పెరిగినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పేర్కొంది. గత ఏడాది 2016 అక్టోబర్ నెలలో వేరే ప్రాంతాల 475,800 మంది వచ్చిన ప్రయాణీకులు కాగా అక్టోబర్ లో 559,900 మందికి చేరుకున్నారని ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్లో ప్రయాణికులు 2016 నాటికి 382,300 మందితో పోల్చుకుంటే 2017 అక్టోబర్లో 499,400 మంది ప్రయాణికులు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంకు వచ్చీరాని అబ్దుల్లా అల్-రాహిని పేర్కొన్నారు. ఈ సదుపాయంలో పనిచేస్తున్న విమానాల సంఖ్య 8,550 తో పోలిస్తే 9,355 కు చేరుకుందని అయన తెలిపారు..
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









