సిటీ సెంటర్ మస్కట్లో 35 మిలియన్ ఒమనీ రియళ్ళ విస్తరణ పనులు పూర్తి
- November 12, 2015
మస్కట్ లోని ప్రముఖ సిటీ సెంటర్ మస్కట్లో, 35 మిలియన్ ఒమనీ రియళ్ళ తో చేపట్టిన విస్తరణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దేశంలోనే అతి పెద్దదైన రిటైల్ మాల్ కు ఈ విస్తరణ వలన - మొట్టమొదటిసారిగా ఒమాన్ లో లభ్యం కానున్న 12 ఫాషన్, లైఫ్ స్టైల్ మరియు ఆహార పానీయాల బ్రాండ్ లతోపాటు మొత్తం 60 కొత్త షాపింగ్ స్టోర్లు, 10,000 చదరపు కిలోమీటర్లు అదనంగా లభించింది. అంతేకాకుండా ఖాతాదారులకు మరింత సౌకర్యవంతంగా 700 అదనపు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినట్టు మాల్ సిబ్బంది తెలియజేసారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







