తెలుగు మహాసభలు సక్సెస్ చేయాలని కేసీఆర్ పిలుపు
- November 20, 2017తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినట్లే... తెలుగు మహాసభలు విజయవంతం చేయడానికి కృషి చేయాలని సాహితీ వేత్తలను కోరారు సీఎం కేసీఆర్. ప్రపంచ తెలుగు మహా సభల నిర్వహణపై అధికారులు, సాహితీ వేత్తలతో సమీక్షనిర్వహించారాయన. తెలంగాణ సాహితీ మూర్తుల ప్రతిభా పాటవాలను ప్రపంచానికి చాటి చెప్పేలా... తెలంగాణ భాషకు అద్భుతమైన భవిష్యత్ ఉందనే గట్టి సంకేతాలు పంపే విధంగా... ఈ సభలను నిర్వహించాలన్నారు. తెలంగాణలో జరిగిన సాహిత్య సృజన, తెలంగాణలో ఉన్న సాహిత్య పటిమ మీద ప్రధానంగా చర్చ జరగాలన్నారు. నగరంలో వివిధ వేదికలు ఏర్పాటు చేసి ఒక్కో ప్రక్రియను ఒక్కో చోట నిర్వహించాలన్నారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం