బహ్రెయిన్ లో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం
- November 21, 2017
మనామా : సామాజిక భాగస్వామ్య అమలులో రహదారి ట్రాఫిక్ బాధితుల సంస్మరణ మరియు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ మరియు ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ల సంయుక్త సహకారంతో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం మంగళవారం జరిగింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ రోడ్డు ప్రమాదాలు మరియు రహదారి భద్రతపై కిండర్ గార్టెన్స్ ,నర్సరీల గురించి మేనేజర్లకు అవగాహన కల్పించే దిశలో ఒక వర్క్ షాప్ ను నిర్వహించింది. పిల్లల తప్పు ప్రవర్తనపై అవగాహన పెంచుకోవడానికి ఒక ఆసక్తికరమైన విద్యా పద్ధతిని సైతం ఈ ప్రచారంలో పరిచయం చేసింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









