బహ్రెయిన్ లో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం
- November 21, 2017
మనామా : సామాజిక భాగస్వామ్య అమలులో రహదారి ట్రాఫిక్ బాధితుల సంస్మరణ మరియు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ మరియు ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ల సంయుక్త సహకారంతో రోడ్డు భద్రతా అవగాహన ప్రచారం మంగళవారం జరిగింది. ట్రాఫిక్ జనరల్ డైరెక్టరేట్ రోడ్డు ప్రమాదాలు మరియు రహదారి భద్రతపై కిండర్ గార్టెన్స్ ,నర్సరీల గురించి మేనేజర్లకు అవగాహన కల్పించే దిశలో ఒక వర్క్ షాప్ ను నిర్వహించింది. పిల్లల తప్పు ప్రవర్తనపై అవగాహన పెంచుకోవడానికి ఒక ఆసక్తికరమైన విద్యా పద్ధతిని సైతం ఈ ప్రచారంలో పరిచయం చేసింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం