ఒబైదా హంతకుడికి మరణ శిక్ష అమలు
- November 24, 2017
దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఐసా అల్ హుమైదాన్, ఎనిమిదేళ్ళ చిన్నారి ఒబైదా హత్య కేసులో దోషికి న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అమలు చేసినట్లు ప్రకటించారు. 50 ఏళ్ళ జోర్డానియన్ నిదాల్ ఐసా అబ్దుల్లా, 8 ఏళ్ళ ఒబైదా ఇబ్రహీమ్ సిద్గి అబ్దుల్ హాదిని ఆ చిన్నారి తండ్రి పనిచేసే వర్క్ షాప్ నుంచి కిడ్నాప్ చేసి, అత్యాచారం జరిపి, హతమార్చాడు. ఈ ఘటనలో నిదాల్ ఐసాని దోషిగా న్యాయస్థానం నిర్ధారించి, మరణ శిక్ష విధించింది. ఆ మరణ శిక్షను విషయమై నిదాల్ షా, అప్పీల్ చేసినా, క్షమాభిక్షకు నిరాకరించింది న్యాయస్థానం. దాంతో మరణ శిక్షను అమలు చేశారు.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









