ఒబైదా హంతకుడికి మరణ శిక్ష అమలు
- November 24, 2017
దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఐసా అల్ హుమైదాన్, ఎనిమిదేళ్ళ చిన్నారి ఒబైదా హత్య కేసులో దోషికి న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అమలు చేసినట్లు ప్రకటించారు. 50 ఏళ్ళ జోర్డానియన్ నిదాల్ ఐసా అబ్దుల్లా, 8 ఏళ్ళ ఒబైదా ఇబ్రహీమ్ సిద్గి అబ్దుల్ హాదిని ఆ చిన్నారి తండ్రి పనిచేసే వర్క్ షాప్ నుంచి కిడ్నాప్ చేసి, అత్యాచారం జరిపి, హతమార్చాడు. ఈ ఘటనలో నిదాల్ ఐసాని దోషిగా న్యాయస్థానం నిర్ధారించి, మరణ శిక్ష విధించింది. ఆ మరణ శిక్షను విషయమై నిదాల్ షా, అప్పీల్ చేసినా, క్షమాభిక్షకు నిరాకరించింది న్యాయస్థానం. దాంతో మరణ శిక్షను అమలు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







