మనామా: చైనీస్ ఎంబసీ కోసం శంకుస్థాపన
- November 24, 2017
మనామా: ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, చైనా రాయబారి కి జోన్హాంగ్ సంయుక్తంగా చైనీస్ ఎంబసీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన షేక్ ఖాలిద్, రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్యా మెరుగైన సంబంధ బాంధవ్యాలు కొనసాగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారాయన. చైనాలో కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా చైనా రాయబారి, షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాకి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







