మనామా: చైనీస్ ఎంబసీ కోసం శంకుస్థాపన
- November 24, 2017
మనామా: ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా, చైనా రాయబారి కి జోన్హాంగ్ సంయుక్తంగా చైనీస్ ఎంబసీ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన షేక్ ఖాలిద్, రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రజలకు అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్యా మెరుగైన సంబంధ బాంధవ్యాలు కొనసాగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారాయన. చైనాలో కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసిందని చెప్పారు. ఈ సందర్భంగా చైనా రాయబారి, షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫాకి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









