యూఏఈ వెదర్: 6.9 డిగ్రీల సెల్సియస్కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- November 24, 2017
యూఏఈలో ఉష్ణోగ్రతలు 6.9 డిగ్రీల సెల్సియస్కి పడిపోయాయి. జైస్ మౌంటెయిన్స్ వద్ద అతి తక్కువగా ఉదయం ఏడు గంటల సమయానికి 6.9 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. మెబ్రోహ్ మౌంటెయిన్ వద్ద 10.4 డిగ్రీల సెల్సియస్గా అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చాలా చోట్ల విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయిందని తెలుస్తోంది. ఈ రోజు వాతావరణం విషయానికొస్తే, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలుల తీవ్రత సాధారణం నుంచి, కొన్ని చోట్ల ఓ మోస్తరుగా ఉండొచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం గాలుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. సముద్రం రఫ్గా ఉంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









