ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మందికి యూఏఈ సిటిజన్షిప్
- November 25, 2017
ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్షిప్ని మంజూరు చేశారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనల మేరకు, ఏర్పాటయిన కమిటీ, పౌరసత్వం కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, 309 మందికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ డిప్యటీ మినిస్టర్ అహ్మద్ జుమా అల్ జాబి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, 46వ నేషనల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రెసిడెంట్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా పౌరసత్వం పొందిన పౌరులు యూఏఈ చట్టాల పట్ల, నియమ నిబంధనల పట్ల అవగాహనతో ఉండాలనీ, యూఏఈ అభివృద్ధిలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







