ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మందికి యూఏఈ సిటిజన్షిప్
- November 25, 2017
ఎమిరేటీ తల్లులకు జన్మించిన 309 మంది పిల్లలకు యూఏఈ సిటిజన్షిప్ని మంజూరు చేశారు. ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సూచనల మేరకు, ఏర్పాటయిన కమిటీ, పౌరసత్వం కోసం వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి, 309 మందికి పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ప్రెసిడెన్షియల్ ఎఫైర్స్ డిప్యటీ మినిస్టర్ అహ్మద్ జుమా అల్ జాబి అధ్యక్షతన జరిగిన సమావేశంలో, 46వ నేషనల్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రెసిడెంట్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగా పౌరసత్వం పొందిన పౌరులు యూఏఈ చట్టాల పట్ల, నియమ నిబంధనల పట్ల అవగాహనతో ఉండాలనీ, యూఏఈ అభివృద్ధిలో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ప్రభుత్వ పెద్దలు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









