భారీ పేలుడు..ఇద్దరు మృతి
- November 26, 2017
బీజింగ్ : చైనా ఈస్ట్ జిజియాంగ్ ప్రావిన్స్లోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడులో ఇద్దరు మృతి చెందగా..మరో 30 మందికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి కొన్ని భవనాల పైకప్పు కుప్పకూలిపోయాయి. మరికొన్ని ఇండ్లలో కిటికీలు, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!