భారీ పేలుడు..ఇద్దరు మృతి
- November 26, 2017
బీజింగ్ : చైనా ఈస్ట్ జిజియాంగ్ ప్రావిన్స్లోని ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడులో ఇద్దరు మృతి చెందగా..మరో 30 మందికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి కొన్ని భవనాల పైకప్పు కుప్పకూలిపోయాయి. మరికొన్ని ఇండ్లలో కిటికీలు, ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







