భారతదేశ శాస్త్రీయ నృత్య ప్రదర్శన పండుగ
- November 26, 2017
మనామ: బహ్రెయిన్ లోని భారతీయ రాయబార కార్యాలయం బహ్రెయిన్ సాంస్కృతిక హాల్ వద్ద ఒక భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనను నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రేమికులకు, అభిమానుల కోసం ' నిర్వహణ తో కూడిన ఉపన్యాసం ' ను భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా సమక్షంలో భారత రాయబార కార్యాలయం వద్ద గురువారారం సాయంత్రం 6: 30సమావేశం జరిగింది. సంస్కృతి మంత్రిత్వశాఖ స్పాన్సర్ అయిన దీపా శశింద్రన్ నేతృత్వంలోని సంజీవ్ కుమార్ అగ్నీహోత్రి నేతృత్వంలోని కూచిపూడి రెండు నృత్య బృందాలు ప్రదర్శన ఇచ్చాయి. ఈ బృందం వినాయకుడిపై ఒక నృత్యరూపకం చేస్తూ, "వందహ్యాం", భైరవి రాగం లో ప్రసాద్ రావు నృత్య దర్శకత్వం, కర్ణాటక సంగీతంలో చంద్రశేఖరంపై కపి రాగమ్, రాగం మొహనం లో రామాయణ సబ్దం మరియు దేశభక్తికి నృత్యం చేయడం ద్వారా దేశభక్తిని వ్యక్తం చేస్తూ కూచిపూడి శైలిలో నృత్యరూపకల్పన చేయబడింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







