అత్యాచారానికి ఉరిశిక్షే
- November 26, 2017
భోపాల్ : మధ్యప్రదేశ్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికల (12 ఏళ్ల లోపు)పై అత్యాచారం చేసేవారికి ఉరిశిక్ష విధించాలన్న నిర్ణయానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతు దశలో ఇటువంటి చట్టం ఆవశ్యకత ఉందని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. గత రెండ నెలల్లో మధ్యప్రదేశ్లో అత్యాచారాలు, వేధింపుల కేసులు భారీగా నమోదుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించిన ఈ తీర్మానంతో.. రాష్ట్ర శిక్షా స్మృతిని సవరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







