అత్యాచారానికి ఉరిశిక్షే
- November 26, 2017
భోపాల్ : మధ్యప్రదేశ్లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికల (12 ఏళ్ల లోపు)పై అత్యాచారం చేసేవారికి ఉరిశిక్ష విధించాలన్న నిర్ణయానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతు దశలో ఇటువంటి చట్టం ఆవశ్యకత ఉందని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. గత రెండ నెలల్లో మధ్యప్రదేశ్లో అత్యాచారాలు, వేధింపుల కేసులు భారీగా నమోదుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించిన ఈ తీర్మానంతో.. రాష్ట్ర శిక్షా స్మృతిని సవరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









