మందుపాతర మీద అడుగువేసిన 8 ఏళ్ళ బాలిక
- November 26, 2017
కువైట్ : 26 ఏళ్ళ క్రితం నాటి ఓ ఇరాకీ మందుపాతరపై ఎనిమిదేళ్ల బాలిక చూసుకోకుండా కాలు మోపడంతో అది ఒక్కసారిగా పేలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అత్యవసర ఫోన్ పిలుపునకు ప్రతిస్పందనగా ప్రమాదస్థలానికి చేరుకున్న పారామెడిక్స్ సిబ్బంది ఆ పాపను ఫర్వాణీయ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కాగా 1990/91 ప్రాంతంలో ఇరాక్ దండయాత్ర నాటి మందుపాతర అని ఒక పరిశోధనలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







