మందుపాతర మీద అడుగువేసిన 8 ఏళ్ళ బాలిక
- November 26, 2017
కువైట్ : 26 ఏళ్ళ క్రితం నాటి ఓ ఇరాకీ మందుపాతరపై ఎనిమిదేళ్ల బాలిక చూసుకోకుండా కాలు మోపడంతో అది ఒక్కసారిగా పేలడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. అత్యవసర ఫోన్ పిలుపునకు ప్రతిస్పందనగా ప్రమాదస్థలానికి చేరుకున్న పారామెడిక్స్ సిబ్బంది ఆ పాపను ఫర్వాణీయ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. కాగా 1990/91 ప్రాంతంలో ఇరాక్ దండయాత్ర నాటి మందుపాతర అని ఒక పరిశోధనలో వెల్లడైనట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







