రెహ్మాన్ గానానికి పరవశించిన భాగ్యనగరం
- November 26, 2017
రాయదుర్గం: 'జయహో.. జయహో..' 'వూర్వశీ.. వూర్వశీ..' 'ముస్తఫా.. ముస్తఫా' వంటి పాటల ఝరిలో నగరవాసులు తడిసి ముద్దయ్యారు. 'హైదరాబాద్ టాకీస్' ఆధ్వర్యంలో 'ఎంకోర్' అనే పేరుతో ఆదివారం రాత్రి గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏఆర్ రెహ్మాన్ సంగీత కచేరి ఉల్లాసంగా సాగింది. ఆయన పాటలతో యువత సంగీత డోలికల్లో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. వర్ధమాన సినీగాయకులుగా ప్రేక్షలుగా హాజరై ఆయన పాటలను ఆస్వాదించారు. ఆఖరులో ప్రేక్షకులంతా సెల్ఫోన్ లైట్లు వేసి స్ఫూర్తి అందించాలని రెహ్మాన్ కోరడంతో స్టేడియం సెల్ఫోన్లైట్లతో వెలిగి పోయింది. కార్యక్రమానికి రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, సినీనటులు అల్లరి నరేష్, సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా తదితరులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









