గుజరాత్లో నేటి నుంచి మోడీ ఎన్నికల ప్రచారం
- November 26, 2017
గుజరాత్: ఈ రోజు నుంచి గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు సౌరాష్ట్రలో 4 చోట్ల, ఎల్లుండి దక్షిణ గుజరాత్లో మరో నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి సభకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష