గుజరాత్లో నేటి నుంచి మోడీ ఎన్నికల ప్రచారం
- November 26, 2017
గుజరాత్: ఈ రోజు నుంచి గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు సౌరాష్ట్రలో 4 చోట్ల, ఎల్లుండి దక్షిణ గుజరాత్లో మరో నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి సభకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









