గుజరాత్లో నేటి నుంచి మోడీ ఎన్నికల ప్రచారం
- November 26, 2017
గుజరాత్: ఈ రోజు నుంచి గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈ రోజు సౌరాష్ట్రలో 4 చోట్ల, ఎల్లుండి దక్షిణ గుజరాత్లో మరో నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రతి సభకు ఐదు నుంచి ఆరు నియోజకవర్గాల ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 9న సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







