భారత్ శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు మోడీ
- November 13, 2015
బ్రిటన్ ప్రధాని కామెరూన్ కు భారత్ పట్ల అపార ప్రేమాభిమానాలు, గౌరవం ఉంది. భారత్ గురించి ఆయనకు మీ ద్వారానే తెలిసింది. అసలు మీద్వారానే ప్రపంచానికి భారత్ గురించి తెలిసింది అని మోడీ అన్నారు. ప్రవాస భారతీయుల వల్లే భారత్ శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని మోడీ అన్నారు.భారత్ ను ఒక శక్తిగా గుర్తిస్తోందన్నారు. భారత్ పై ఇప్పుడ ప్రపంచం దృక్ఫథం మారుతోందన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







