యూఏఈ నేషనల్ డే: 606 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 27, 2017
యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. 46వ నేషనల్ డే పురస్కరించుకుని ఈ క్షమాభిక్షను షేక్ మొహమ్మద్ ప్రసాదించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ ప్యునిటివ్ మరియు కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్లో ఖైదీలుగా ఉన్నవారికి ఈ క్షమాభిక్ష వర్తిస్తుంది. క్షమాభిక్ష నేపథ్యంలో సంబంధిత శాఖలు తదుపరి చర్యల నిమిత్తం సన్నద్ధమవుతున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష