సౌదీ ప్రిన్సెస్ మరణం: మంగళవారం ప్రత్యేక ప్రార్ధనలు
- November 27, 2017
ప్రిన్సెస్ మాదావె బింట్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తుది శ్వాస విడిచినట్లు సౌదీ రాయల్ కోర్టు సోమవారం వెల్లడించింది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మక్కాలో నవంబర్ 28న ఫ్యునరల్ ప్రార్థనలు జరుగుతాయి. రాయల్ కోర్టు ఈ విషయాల్ని వెల్లడించినట్లుగా సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రిన్సెస్ మాదావె బింట్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆత్మకు అల్లా శాంతి చేకూర్చాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









