సౌదీ ప్రిన్సెస్ మరణం: మంగళవారం ప్రత్యేక ప్రార్ధనలు
- November 27, 2017
ప్రిన్సెస్ మాదావె బింట్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తుది శ్వాస విడిచినట్లు సౌదీ రాయల్ కోర్టు సోమవారం వెల్లడించింది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మక్కాలో నవంబర్ 28న ఫ్యునరల్ ప్రార్థనలు జరుగుతాయి. రాయల్ కోర్టు ఈ విషయాల్ని వెల్లడించినట్లుగా సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రిన్సెస్ మాదావె బింట్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆత్మకు అల్లా శాంతి చేకూర్చాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







