హైదరాబాద్ కు చేరుకున్న ముకేశ్ అంబానీ

- November 27, 2017 , by Maagulf
హైదరాబాద్ కు చేరుకున్న ముకేశ్ అంబానీ

హైదరాబాద్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. రేపు హెచ్‌ఐసీసీలో జరుగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో ముకేశ్ అంబానీ పాల్గొననున్నారు. అమెరికా, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఈఎస్ లో ప్రపంచదేశాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు పాల్గొననున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా జీఈఎస్ కొనసాగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com