హాస్టల్ విద్యార్థులు ప్రతీరోజూ జాతీయగీతం పాడాల్సిందే
- November 27, 2017
జైపూర్ : ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులు ప్రతీరోజూ ఉదయం ఏడు గంటలకు జాతీయ గీతాన్ని పాడాలని రాజస్థాన్ రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని 800 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో ఉంటున్న 40వేల మంది విద్యార్థులు ప్రతీరోజూ ఉదయాన్నే ఏడు గంటలకు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీత్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకే ఉదయం జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశించినట్లు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరారాజే చెప్పారు. గతంలో పాఠశాలల్లో విద్యార్థులందరూ సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయాలని వసుంధరా రాజే సర్కారు ఆదేశించింది. ఈ ఆదేశాలపై కొందరు కోర్టుకెళ్లగా దాన్ని విద్యార్థుల ఐచ్ఛికానికి వదిలివేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







