నారా బ్రాహ్మణి: ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాల్సింది సిటీలో కాదు, పల్లెల్లో
- November 28, 2017
హైదరాబాద్: ప్రతి మహిళకు ప్రపంచ స్ధితిగతులను మార్చే శక్తి ఉందని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. కాగా, ఈ రోజు ఆమె హైదరాబాద్ నగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరై మీడియాతో మాట్లాడారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండాల్సింది సిటీలో కాదని, పల్లెల్లో ప్రారంభం కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుత రోజుల్లో చిన్న సంస్థల్లో మహిళలకు ప్రోత్సాహం తక్కువగా ఉందని, రానున్న రోజుల్లో మరింత మార్పు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే, మహిళా పారిశ్రామికవేత్తల్లో ఈ సదస్సు స్ఫూర్తి నింపుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు నారా బ్రాహ్మణి.
తాజా వార్తలు
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !







