జీఈఎస్ ఎగ్జిబిషన్‌ను తిలకించిన మోడీ, ఇవాంక

- November 28, 2017 , by Maagulf

హైదరాబాద్‌ : కాసేపట్లో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు ప్రారంభం కానుంది. భాగ్యనగరం ఇందుకు వేదికగా కావడంతో హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. అయితే, జీఈఎస్‌ సదస్సు సందర్భంగా హెచ్‌ఐసీసీలో పలువురు పారిశ్రామిక వేత్తలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోడీ, ఇవాంక ట్రంప్‌ తిలకించారు. వారి వెంట సీఎం కేసీఆర్‌ ఉన్నారు. అయితే, అంతకు ముందు హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన తెలంగాణ కళాకృతులు తెగ ఆకట్టుకుంటున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com