హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఎదుగుతోంది : ఇవాంక ట్రంప్
- November 28, 2017
హైదరాబాద్: హెచ్ఐసీసీలో ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ముందుగా సీఎం కేసీఆర్ ప్రారంభోపాన్యాసం చేసిన విషయం విధితమే. అనంతరం అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్ మాట్లాడుతూ...హైదరాబాద్ ప్రపంచ నగరంగా ఎదుగుతోందన్నారు. ప్రజాస్వామ్య విజయానికి భారత్ ఆశాదీపంగా ఉందని ఇవాంక కొనియాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఇవాంక తెలిపారు. మార్పు సాధ్యమని ప్రధాని నిరూపించారన్నారు. ఇన్నోవేషన్ హబ్గా హైదరాబాద్ ఎదుగుతోందని, 70 ఏళ్ల భారత ప్రజాస్వామ్య విలువలకు ఇవాంక వందనాలు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష