సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది
- November 28, 2017
అంగరంగ వైభవంగా 2017 అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సు ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సదస్సును ప్రారంభించారు. 127 దేశాల నుంచి దాదాపు 15 వందల మంది ఎంట్రప్రెన్యూర్స్ ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత, అమెరికా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు మూడ్రోజులపాటు జరగనుంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సర్వాంగ సుందరంగా వేదికను తీర్చిదిద్దారు. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఇచ్చారు. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడం ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్ వేగంగా నడుస్తున్న నగరం అని.. తెలంగాణలో వ్యాపార అనుమతులకు సింగిల్ విండో విధానం అమలులో ఉన్నట్లు కేసీఆర్ చెప్పారు. 15 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామని.. అంకుర సంస్థలకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష