అతిథులకు విందు ఏర్పాటు చేసిన తెలంగాణా సర్కారు..రెండో రోజు ట్రాఫిక్ ఆంక్షలు

- November 28, 2017 , by Maagulf
అతిథులకు విందు ఏర్పాటు చేసిన తెలంగాణా సర్కారు..రెండో రోజు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న జీఈ సదస్సుకు విచ్చేసిన అతిధులకు బుధవారం గోల్కొండ కోటలో విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా గోల్కొండ పరిసరాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. కాగా.. నార్సింగి నుంచి రాందేవ్‌గూడ, గోల్కొండ కోట వెళ్లే వాహనాలు బాపుఘాట్, లంగర్‌హౌస్‌ మీదుగా ఫతేదర్వాజ వైపు మళ్లించారు. అలాగే షేక్‌పేట నాలా నుంచి గోల్కొండ వైపు వెళ్లే వాహనాలు ఫోర్ట్‌ క్లబ్‌ దగ్గర జమాలీదర్వాజ్‌ వద్ద మళ్లించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com