అతిథులకు విందు ఏర్పాటు చేసిన తెలంగాణా సర్కారు..రెండో రోజు ట్రాఫిక్ ఆంక్షలు
- November 28, 2017
హైదరాబాద్: హైదరాబాద్లో జరుగుతున్న జీఈ సదస్సుకు విచ్చేసిన అతిధులకు బుధవారం గోల్కొండ కోటలో విందు ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా గోల్కొండ పరిసరాల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. నార్సింగి నుంచి రాందేవ్గూడ, గోల్కొండ కోట వెళ్లే వాహనాలు బాపుఘాట్, లంగర్హౌస్ మీదుగా ఫతేదర్వాజ వైపు మళ్లించారు. అలాగే షేక్పేట నాలా నుంచి గోల్కొండ వైపు వెళ్లే వాహనాలు ఫోర్ట్ క్లబ్ దగ్గర జమాలీదర్వాజ్ వద్ద మళ్లించారు.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









